Saturday, April 27, 2024

Mahabubabad గ్రామీణాభివృద్ధి శాఖ పీడీపై వేటు

  • మహిళా వీవోఏ స్థానంలో పురుషుల నియామకం
  • ఒక్కో వ్యక్యి నుంచి రూ. 50వేల వరకు వసూలు
  • భూపాలపల్లిలో పనిచేసిన సమయంలో విజిలెన్స్ విచారణ
    ప్రభన్యూస్, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా అధికారిగా పనిచేస్తున్న డ్. పురుషోత్తం ను ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈమేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితారామచంద్రన్ శుకృవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement