Sunday, April 28, 2024

వ‌రంగ‌ల్ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద హై టెన్ష‌న్‌..

వరంగల్ : కేంద్ర ప్రభుత్వ తీరును నిరాశిస్తూనే, పోలీసుల కాల్పుల్లో అశువులు బాసిన దామెర రాకేష్ మృతుని నిర‌శిస్తూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరంగల్ రైల్వే సైషన్ ఎదుట ప్రధాని మోదీ దిష్టిబొమ్మ ను ఆందోళనకారులు దగ్ధం చేశారు. నిరసన కారులు రైల్వే స్టేషన్ లోకి చొచ్చుక పోయే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన కారులను అదుపు చేయడం కోసం పోలీసులు లాఠీచార్జి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement