Wednesday, April 24, 2024

రాకేశ్‌ మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం : రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో రాకేశ్‌ అనే విద్యార్థి చనిపోవడం బాధాకరమని టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఘట్కేసర్ వద్ద పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…తాను వరంగల్ కు వెళ్తే టీఆర్ఎస్ కు వచ్చే ఇబ్బందేందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ చావులను రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement