Saturday, May 18, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

. వరంగల్ లోని సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శనం చేసుకున్నారు. నిరాడంబరంగా దేవాలయానికి వచ్చిన బీజేపీ చీఫ్ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. . ఎలాంటి హంగుర్బాటం లేకుండా వచ్చిన బండి సంజయ్. కొద్దీ సేపు ఆలయ పరిసరాల్లో ప్రశాంతంగా గడిపారు… బండి సంజయ్ కుమార్ వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement