Tuesday, May 14, 2024

వెయ్యి స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి పర్వినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజామున హనుమకొండ వెయ్యి స్తంభాల ఆలయానికి భక్తులు తీరారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ శ్రీ రుద్రేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement