Tuesday, May 7, 2024

మంత్రి హ‌రీశ్ రావు ఆధ్వ‌ర్యంలో -సీజ‌న‌ల్ వ్యాధుల‌పై వీడియో కాన్ఫరెన్స్

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీ ఆర్ కే భవన్ లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,ఇతర ఉన్నతాధికారులు ఈ VC లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement