Friday, April 26, 2024

ఫలహారం బండి కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ లో జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా ఈ రోజు సనత్ నగర్, బాలానగర్, రామంతపూర్ లో జరిగిన బోనాల పండుగ ఫలహారం బండి కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు గుప్తా, కిరణ్ గౌడ్, శ్రీనివాస్, సుధాకర్, మధుకర్, నర్సింగరావు, దశరత్, వేణుగోపాల్, శ్రీకాంత్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, విశాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement