Monday, May 6, 2024

మేయ‌ర్ కు వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఆహ్వానం

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ లో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ఉత్సవ కమిటీ గురువారం మేయర్ నీలా గోపాల్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసింది. 1వ వార్డు క్రాంతి నగర్ కాలనీలో గల గోదాదేవి, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలకు సతీ సమేతంగా హాజరు కావాల్సిందిగా మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డిని ఆలయ కమిటీ కోరారు. ఆహ్వానించిన వారిలో తెరాస నాయకులు సుబ్బారావు, కాలనీ, దేవాలయ కమిటీ సభ్యులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement