Sunday, April 28, 2024

బైక్ – లారీ ఢీ…..ఇద్దరు యువకుల మృతి

షాద్ నగర్ ఆగస్టు 23 ప్రభ న్యూస్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన షాద్ నగర్ పట్టణ సమీపంలోని బుచ్చిగూడ రోడ్డులో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన జింకల సాయి, దన్నడి అంజయ్య బైక్ పై వెళుతుండగా లారీ ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ప్రతాప్ లింగం ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement