Monday, May 13, 2024

Breaking: Ts టెట్ ఫలితాలు విడుదల

ఉపా‌ధ్యాయ అర్హత పరీ‌క్ష (‌టెట్‌) ఫలి‌తాలు విడుదలయ్యాయి. టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు www.tstet.cgg.gov.in వెబ్‌‌సై‌ట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. గత నెల 12న టెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పేపర్‌-1 పరీక్షను 3,18,506 (90.62 శాతం), పేపర్‌-2 పరీక్షను 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు రాశారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement