Sunday, May 5, 2024

రేపు కాలినడకన తిరుమలకు ఎమ్మెల్సీ కవిత

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని రేపు మధ్యాహ్నం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించి, సాయంత్రానికి కొండ మీదకు ఎమ్మెల్సీ కవిత చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement