Saturday, April 27, 2024

TRS ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ కు కోవిడ్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. బండా ప్రకాశ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ లక్షణాలతో ఆయన బుధవారం టెస్ట్ చేయించుకోగా.. కరోనా సోకినట్లు తేలింది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొద్దిరోజులుగా ఆయన్ని కలిసిన వారిలో ఏమాత్రం లక్షణాలు కనిపించినా టెస్టులు చేయించుకోవాలని బండా ప్రకాష్ సూచించారు. థర్డ్ వేవ్ సోకుతున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమాత్రంగా ఉండాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement