Monday, May 6, 2024

Transfer: ర‌వాణాశాఖ‌లో ముగ్గురు జేటీసీల బ‌దిలీ

తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీలను బదిలీ చేసింది. ఈ మేర‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్‌ అడ్మిన్‌గా బదిలీ అవ్వగా, హైదరాబాద్ జేటీసీ అడ్మిన్‌గా ఉన్న మమతా ప్రసాద్‌ను ఐటీ అండ్‌ వీఐజీకి బదిలీ అయ్యారు. హైదరాబాద్ జేటీసీ ఐటీ అండ్‌ వీఐజీగా ఉన్న రమేష్‌ను హైదరాబాద్‌ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement