Thursday, May 9, 2024

విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణి చేసిన తీన్మార్ మల్లన్న

కీసర మండలంలోని చిర్యాల, నాగారం లలో గల ప్రభుత్వ పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణి చేసిన తీన్మార్ మల్లన్న. కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కర్రే గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement