Sunday, May 5, 2024

ప్ర‌జావాణిలో ఫిర్యాదుల వెల్లువ

సంగారెడ్డి : సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలపై ఫిర్యాదులు ఇస్తున్నారు. ప్రజల దరఖాస్తులను అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి స్వీకరించి, వాటిని పరిశీలించి ఫిర్యాదుపై అటేస్టేషన్ చేసి ఆయా విభాగాధికారులకు ఫిర్యాదులను పంపించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement