Thursday, April 25, 2024

flash..flash..బ‌స్తు బోల్తా..5మందికి గాయాలు..

అనంతపురం జిల్లా… కోడూరు తోపు సమీపాన బస్సు బోల్తా ప‌డింది..ఐదు మందికి గాయాలు అయ్యాయి. వారిని బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ తలకు తీవ్రగాయం అయినట్లు సమాచారం. తెల్లవారు జాము 5 గంటల స‌మ‌యంలో ఈ ఘటన జ‌రిగింది.ముందు వెళ్ళుతున్న వాహనాన్ని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గ్రీన్ లైన్ ట్రావెల్స్ బ‌స్సు హైదరాబాద్ నుండి బెంగుళూర్ కి వెళ్ళుతోంది. కాగా బస్సులు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 5 మందికి గాయాలు అయ్యాయి. క్ష‌త‌గ్రాతుల‌ను బాగేపల్లి ఆసుపత్రి కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement