Monday, May 6, 2024

ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డికి లైన్ క్లియ‌ర్

తెరాస హుజురాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెరాస అధిష్టానం నుండి కౌశిక్ రెడ్డికి స్పష్టమైన సమాచారం వచ్చినట్లు ఆయన వర్గీయులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. సోమవారం అధిస్థానం కౌశిక్ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement