Monday, May 6, 2024

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలి రాకుండా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం లారీలు నిలిచిపోయాయి. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాక ధాన్యం వెహికిల్స్ ను రాష్ట్రంలోకి అనుమతించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement