Monday, April 29, 2024

Shobha Yatra – ఘనంగా గో మాతల శోభాయాత్ర

తొరూర్ టౌన్ జనవరి 16 (ప్రభ న్యూస్ ) పట్టణంలోని గోశాల నిర్వాహకులు కనుమ పండుగను పురస్కరించుకొని పట్టణ ప్రధాన వీధులలో గోమాతల శోభయాత్రను నిర్వహించారు. వ్యవసాయదారులకు ఆధారమైన, సకల దేవతల కు నిలయమైన గోమాతలను ప్రజలు దర్శించుకునేందుకు ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరిమాన్ల చక్రపాణి, మచ్చ సురేష్ మచ్చ సోమయ్య ప్రొద్దుటూరు గౌరీ శంకర్, దారం కుమారస్వామి నాల్ల కృష్ణమూర్తి, వంగపల్లి రాజలింగం తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement