Wednesday, May 15, 2024

TS : హైద‌రాబాద్‌లో త‌మిళి సై..10 రోజులు పాటు ఇక్క‌డే మ‌కాం

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై నేడు హైద‌రాబాద్ కు చేరుకున్నారు.. చెన్నై నుంచి హైద‌రాబాద్ కు చేరుకున్న ఆమెకు రైల్వే స్టేష‌న్ లో బిజెపి నేత‌లు , కార్య‌క‌ర్తలు స్వాగ‌తం ప‌లికారు.


కాగా, పది రోజులకు పైగా ఆమె ఇక్కడే ఉండి ప్రచారం చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమెతో పాటు తమిళనాడు బీజేపీకి చెందిన కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. ఇది ఇలా ఉంటే తెలంగాణ గవర్నర్​గా రిజైన్ చేసిన ఆమె త‌మిళ‌నాడులోని చెన్నై సౌత్ లోక్ స‌భ స్థానం నుంచి బ‌రిలోకి దిగారు.. ఇక్క‌డ మొద‌టి ద‌శ‌లోనే ఎన్నిక‌లు పూర్తి కావ‌డంతో ఆమె తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రంగంలోకి దిగారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement