Monday, July 22, 2024

Breaking: ఏపీలో హింసాత్మక ఘ‌ట‌న‌లు – సీఎస్, డీజీపీల‌కు ఎన్నిక‌ల సంఘం స‌మ‌న్లు

ఏపీలో చెలరేగిన హింస్మాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసి, పోలింగ్ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని కోరింది.

వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరై, ఆ హింసాత్మక ఘటనలను ఎందుకు అరికట్టలేకపోయారోననేదానిపై వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement