Saturday, April 27, 2024

హైకోర్టు సంచలన తీర్పు.. నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు జైలు శిక్ష విధించింది. జాయింట్ సీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేష్ కు జైలు శిక్ష విధించింది. భార్యభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement