Sunday, May 5, 2024

తెలంగాణలో ఇసుక బుకింగ్ నిలిపివేత..ఎప్పటివరకంటే

తెలంగాణలో రేపు రాత్రి వరకు ఇసుక బుకింగ్ నిలిచిపోనుంది. బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వార్షిక నిర్వహణలో భాగంగా గత రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు శాండ్ సేల్ మేనేజింగ్ మానిటరింగ్ సిస్టం (ఎస్ఎస్ఎంఎంఎస్) పనిచేయదని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ప్రకటించింది. ఈ సమయంలో ఇసుక బుకింగ్, లోడింగ్, ఉండదని స్పష్టం చేసింది. సోమవారం నుంచి మళ్లీ కార్యకలాపాలు యథతథంగా ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరింది.

ఇది కూడా చదవండి: భారీగా తగ్గిన బ్యారెల్ ముడి చమురు ధర..

Advertisement

తాజా వార్తలు

Advertisement