Tuesday, April 30, 2024

రెండు ప్రభుత్వాల పాపం. తెలంగాణకు శాపం

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ – బీజేపీ పాలన నిర్లక్ష్యానికి పరాకాష్ఠ ఇది అని అన్నారు. 2014 నుండి IIT, IIIT, IIM, IISER, NID లాంటి 35 ప్రతిష్ఠాత్మక సంస్థలు దేశవ్యాప్తంగా నెలకొల్పితే….తెలంగాణకు ఒక్కటీ లేదని మండిపడ్డారు. ఇది రెండు ప్రభుత్వాల పాపం. తెలంగాణకు శాపం అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement