Wednesday, May 22, 2024

Revanth Reddy: ఇవాళ 5నియోజ‌క‌వ‌ర్గాల్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్ర‌చారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ 5 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం నిజామాబాద్ రూరల్‌లో నిర్వహించే విజయభేరి సభలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం నారాయణ్‌ఖేడ్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంత‌రం గజ్వేల్​లో పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 4 కూకట్‌పల్లి,శేరిలింగంపల్లి రోడ్‌ షోలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement