Tuesday, May 21, 2024

Kharge: రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌ర్గే ప్ర‌చారం

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ ఆయన రెండు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

మ‌ధ్యాహ్నాం హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి అలంపూర్‌కు ఖర్గే వెళ్లనున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ఖర్గే ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం నల్గొండ ప్రచార సభలో ఖర్గే లో ప్రసంగించనున్నారు. రాత్రి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఢిల్లీ మల్లికార్జున ఖర్గే వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement