Friday, April 26, 2024

ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం : పట్నం మహేందర్ రెడ్డి

తాండూరు రూర‌ల్ : ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆర్థికంగా ఆదుకుంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూర్ నియోజకవ‌ర్గానికి చెందిన యు.సులోచన, బి.ర‌వింద‌ర్ కు రూ.90 వేలు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… కేసీఆర్ ప్ర‌భుత్వంలో అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. ఆప‌ద‌లో ఉన్న ప్ర‌తి కుటుంబాన్ని కేసీఆర్ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement