Monday, April 29, 2024

IPL | కోహ్లీ సృష్టించిన న‌యా రికార్డ్..

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ మరో రికార్డును లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 400కు పైగా స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి ఈ రికార్డును అందుకున్నాడు. ఈ సీజన్‌తో కలిపి కోహ్లీ ఇప్పటివరకు 10 సార్లు 400కు పైగా పరుగులు చేశాడు. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 430 పరుగులు బాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement