Wednesday, May 15, 2024

TS | ఆర్టీసీ బస్సు ఢీకొని.. వ్యక్తి మృతి

తొర్రూర్ టౌన్, (ప్రభ న్యూస్ ) : డివిజన్ లోని పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామ శివారు కిష్టు తండ కి చెందిన జాటోత్ జేత్రం ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో గాయాల పాలై బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం హైదరాబాద్ నుంచి తొర్రూర్ కు వస్తుస్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్(ఎపి 29 జెడ్ 1783)ఢీ కొని గాయాల పాలవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిసింది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement