Monday, May 13, 2024

Medchal : రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఘ‌ట్ కేస‌ర్ ఔషాపూర్ ద‌గ్గ‌ర బైక్ ను గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో యువ‌తి స‌హా ముగ్గురు మృతిచెందారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement