Tuesday, July 23, 2024

UP: ఇవాళ కాశీ విశ్వనాథుని చెంతకు ప్రధాని మోదీ

ప్రధాని మోడీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రేపు ఆయన వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

నామినేషన్‌కు ముందు రోజు యూపీలో పర్యటించి.. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో రోడ్‌షో కూడా నిర్వహించనున్నారు. మే 14న నామినేషన్ వేసిన అనంతరం సాయంత్రం వారణాసిలో మోడీ రోడ్‌షో చేసేందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement