Friday, April 26, 2024

ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం

మేడ్చల్ లో పట్టణంలోని వివేకానంద సెంటర్‌లో ఉన్న ఏటీఎం చోరీకి యత్నించారు. అదే స‌మ‌యంలో పోలీసులు రావడంతో అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు వెంట‌నే బ్యాంకు అధికారులకు సమాచారం అందించి.. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ‌లు ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే ప‌ట్టుకుని చ‌ట్ట‌రిత్యా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement