Thursday, May 2, 2024

మ‌హాప్ర‌స్థానంలో ఉమా మహేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు-పాడె మోసిన బాల‌కృష్ణ త‌దిత‌రులు

హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ మ‌హాప్ర‌స్థానంలో సీనియ‌ర్ న‌టుడు ఎన్టీఆర్ చిన్న కుమారై ఉమా మ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ఆమె చితికి నిప్పంటించారు భర్త శ్రీనివాస ప్రసాద్ . తొలుత ఆమె ఇంటి నుంచి అంతిమయాత్రను ప్రారంభించారు. మహాప్రస్థానంలో ఆమె పాడెను సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు మోశారు. ఆమె చితికి భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పంటించారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, లోకేశ్ సహా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement