Tuesday, April 30, 2024

ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా శంభీపూర్ రాజు నామినేష‌న్ ..

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటలో MLC అభ్యర్థిగా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి MLC అభ్యర్థి శంభీపూర్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయ‌న‌ అభ్యర్థిత్వానికి మేయర్ శ్రీమతి కోలన్ నీలాగోపాల్ రెడ్డి మ‌ద్ద‌తు తెలిపారు. వారితో పాటుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ పాలక మండలి కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు జిల్లాలోని తదితర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement