Friday, April 26, 2024

త‌న‌యుడి కోసం హైద‌రాబాద్ వ‌స్తోన్న ప్రియాంక‌గాంధీ..

ఎల్వీప్ర‌సాద్ కంటి ఆసుపత్రికి ఎన‌లేని పేరు ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే..కాగా హైద‌రాబాద్ ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆసుప‌త్రికి రానున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ..నాలుగున్న‌రేళ్ల కింద‌ట త‌న కుమారుడు రైహాన్ క్రికెట్ ఆడుతుండ‌గా కంటికి దెబ్బ త‌గిలింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లాలని ప్రియాంక‌కి సూచించారట‌. అప్పట్లో హైదరాబాద్ లో చికిత్స పొందిన రైహాన్ ను మరోసారి తీసుకువస్తున్నారు. చికిత్స అనంతరం రేపు సాయంత్రం ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement