Sunday, May 5, 2024

రవి శర్మకు ఘనంగా సన్మానం..

షాద్‌ నగర్ : తెలంగాణ రాష్ట్ర ధర్మ రక్షణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆద్వర్యంలో చిక్కడపల్లిలో పుష్పగిరి పిఠాధిపతి నృసింహా భారతి తీర్థ స్వామి ట్రస్ట్‌ చైర్మన్‌ వాది రాజు జోషి చేతుల మీదుగా తెలంగాణ ఉగాది నంది అవార్డును తీసుకోవడం జరిగింది. జ్యోతిష్యంలో చేసిన సేవలకుగాను జ్యోతిష్య రత్న బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధి పతి భారతీ తీర్థ స్వామి వారు వాదిరాజు జోషి సన్నిదానం రాఘవ నారాయణ దీక్షితులు పంచాంగకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement