Tuesday, May 7, 2024

ఆలయ అభివృద్దికి లక్ష విరాళం..

షాద్‌ నగర్‌ : షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని హజీపల్లి రోడ్డులో విజయనగర్‌ కాలనీలో ఉన్న శ్రీ భవానీ సహాస్ర లింగేశ్వర వీరాంజనేయ స్వామి దేవాలయంలో అభివృద్ది పనులకు విజ్ఞాన్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విశ్వనాథ్‌ ఒక లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ది పనులకు సహాకరించిన దాత విశ్వనాథ్‌ను ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ ప్రతాప్‌రెడ్డి , ఆలయ అర్చకులుకేసిఎస్‌ శర్మ, కమిటీ సభ్యులు బాలగోపాల్‌, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement