Tuesday, May 7, 2024

Vikarabad: సదానంద రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు

వికారాబాద్, జూలై 20 (ప్రభ న్యూస్): బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపుమేరకు డబుల్ బెడ్రూంల పరిశీలన కార్యక్రమంలో భాగంగా సంబంధిత స్థలానికి వెళ్లేందుకు బయల్దేరిన బిజెపి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డిని పోలీసులు గృహా నిర్బంధం చేశారు.

ఎన్నికల హామీలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని సదానంద రెడ్డి ఆరోపించారు. 60 రోజుల్లో డబుల్ బెడ్రూంల నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement