Sunday, May 19, 2024

Accident – మొయినాబాద్ లో రోడ్డు ప్రమాదం- ఒక‌రి మృతి

మొయినాబాద్ – ఆర్టీసీ బస్సు బైకునీ ఢీ కొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెంచాదు. ఈ ప్ర‌మాదం మొయినాబాద్ మండల పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది . ఎస్ఐ శిరీష తెలిపిన విరాళ ప్రకారం బీరంగూడ పటాన్చెరు కి చెందినటువంటి వెలగలేటి భాస్కర్ ఉదయం 9 గంటలకు మొయినాబాద్ వైపు నుండి మెహిదీపట్నం వైపు తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన వెళ్తుండగా మార్గమధ్యలో ఎంకేపల్లి చౌరస్తా కి సమీపంలో అదే వైపు నుంచి వస్తున్నటువంటి తాండూర్ డిపో ఆర్టీసీ బస్సు ఢీకొంది. బైక్ కి కుడివైపు తగలగా బైక్ నడుపుతున్నటు బాస్క‌ర్ బస్సు కింద పడి మరణించాడు..

మొయినాబాద్ పోలీస్ లు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement