Friday, May 17, 2024

Andhra Pradesh – త్వరలోనే కొత్త‌గా 1.67 లక్షల మందికి కొత్త రైస్ కార్డులు

అమ‌రావ‌తి – రైస్ రేష‌న్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి ఎపి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే 1.67 లక్షల మందికి కొత్తగా కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం 1.46 కోట్ల మంది పేదలకు ప్రతినెలా 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.

ఇందుకోసం నెలకు రూ.846 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా మ‌రో 1.67 ల‌క్ష‌ల మందికి కొత్త కార్డ‌లు మంజూరు చేసిన‌ట్లు చెప్పారు.. త్వ‌ర‌లోనే వాటిని సంబంధిత ల‌బ్దిదారులకు అంద‌జేస్తామ‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement