Friday, April 26, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 231 గ్రాముల బంగారం ప‌ట్టివేత‌

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈరోజు కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.12లక్షల విలువైన 231 గ్రాముల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని అరెస్ట్ చేసి, అత‌డి నుంచి బంగారంను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం కేసు నమోదు చేసిన అధికారులు ప్రయాణికుడిని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement