Saturday, April 27, 2024

లిక్క‌ర్ కేసులో రామ‌చంద్ర పిళ్లై యుట‌ర్న్ – తాను క‌వితకు బినామి కాదంటూ వాగ్మూలం…..

ఢిల్లీ – లిక్క‌ర్ స్కామ్ లో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.. ఎమ్మెల్సీ క‌విత‌కు తాను బినామీ అంటూ ఈడికి గతంలో వాగ్మూలం ఇచ్చిన ఈ కేసులో నిందితుడు రామ‌చంద్ర పిళ్లై తాజాగా యు ట‌ర్న్ తీసుకున్నారు.. తాను అంత‌కు ముందు ఇచ్చిన వాగ్మూలాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిష‌న్ వేశారు.. తాను క‌విత‌కు బినామీని కాదంటూ ఆయ‌న పేర్కొన్నారు.. దీంతో కోర్టు వివ‌ర‌ణ కోరుతూ ఈడి కి నోటీసులు జారీ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement