Tuesday, May 7, 2024

TS: రాహుల్ బైక్ ర్యాలీలో.. మాజీ మంత్రి కొండా సురేఖ కు గాయాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి కొండా సురేఖ కు గాయాలయ్యాయి. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో సురేఖ పాల్గొన్నారు. అయితే బైక్ అదుపుతప్పి కిందపడడంతో సురేఖ తలకు గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement