Sunday, May 5, 2024

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజా ప్రతినిధులు

సంగారెడ్డి, (ప్రభ న్యూస్) : ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓటింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం ప్రారంభ‌మైన ఈ ఎన్నిక‌ల పోలింగ్ సాయంత్రం 4గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల కు క్యూ క‌డుతున్నారు. వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement