Thursday, May 2, 2024

కామారెడ్డిలో బోర్డు తిప్పేసిన‌ ప్రైవేట్ కంపెనీ.. 10 కోట్ల టోక‌రా..

కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో ఓ ప్రైవేట్ కంపెనీ వినియోగదారులను నిండా ముంచింది. తక్కువ ధరకే బైకులు, ఫోర్ వీలర్ వాహనాలు, జేసీబీలు, క్రేన్లు ఇప్పిస్తామ‌ని భారీ మోసానికి పాల్పడింది. సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. డబ్బు చెల్లించినా తమకు వాహనాలు ఇవ్వకపోవడంతో మోసపోయామని గుర్తించిన వినియోగదారులు లబోదిబోమంటున్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement