Friday, May 17, 2024

శివ భక్తులతో కిక్కిరిసిన గోదావరి తీరం..

తూర్పు గోదావరి (ప్రభన్యూస్): కార్తీక మాసంలో తొలి సోమవారం కావ‌డంతో గోదావరి తీరమైన రాజమహేంద్రవరం భక్తులతో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో అక్క‌డికి క‌చ్చిన వారు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. తెల్లవారుజామున స్నాన ఘట్టాలు కిక్కిరిసిపోయాయి. ప‌విత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు, అనంత‌రం శివాలయాల్లో పూజ కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. ఆల‌యాల‌న్ని శివ నామస్మ‌ర‌న‌తో మారు మోగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement