Monday, April 29, 2024

TS | సీఎం కాన్వాయ్ ఢీకొని పోలీస్ అధికారికి గాయాలు..

యాదాద్రి, ప్రభ న్య‌స్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోశ్ పంకజ్‌కు గాయా లయ్యాయి. దీంతో అధికారులు అతనిని ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఉదయం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత భద్రాచలంలో సీతారామచంద్రస్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement