Thursday, May 2, 2024

సత్యదేవుని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్

దండేపల్లి, ఆగస్ట్19(ప్రభ న్యూస్):గూడెం సత్యదేవుని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాహుల్ దర్శించుకున్నారు. గూడెంలో వెలసిన శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి ని శనివారం దర్శించుకుని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆయ‌న‌కు స్వామివారి తీర్ధ ప్ర‌సాదాలు అంద‌జేసి శేష వ‌స్త్రంతో స‌త్క‌రించారు.. అంత‌కు ముందు ఆల‌యానికి చేరుకున్న ఆయ‌న‌కు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement