Wednesday, May 8, 2024

తాడ్వాయిలో విద్యుత్ షాక్ తో ఆపరేటర్ మృతి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. విద్యుత్ సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురైనట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement