Sunday, April 28, 2024

బోధన్ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన రాజా గౌడ్

నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ డివిజనల్ అధికారిగా రాజా గౌడ్ శుక్రవారం పదవి బాధ్యతలను తీసుకున్నారు. బోధన్ లో పనిచేస్తున్న ఆర్డీవో రాజేశ్వర్ బదిలీపై జగిత్యాల వెళ్లారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డీవో గా రెండేళ్లపాటు పనిచేశారు. తమ పరిధిలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన నేరుగా సంప్రదించాలని తన పరిధిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని ఆర్డిఓ రాజా గౌడ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement